పంచ శైవ క్షేత్రాలు

మహావిష్ణు అవతారమైన బలరాముడు ప్రజల నీటిబాధలు చూడలేక తన ఆయుధమైన నాగలితో నాగావళిని సృష్టించాడు. అదే ప్రజల ఈతిబాధలు కూడా తీరాలిగా. అందుకే, సర్వకాలములలో జనులు శివనామంకితులు అయ్యేలా దీన జనోద్ధరణకై ఆ నది ఒడ్డునందు ఐదు శైవక్షేత్రాలను ప్రతిష్టించాడు. అవి పంచ శైవ క్షేత్రాలు గా వాసికెక్కాయి. ఒకేరోజు ఆ పంచ శైవ క్షేత్రాలను దర్శించుకుంటే శివకృప వల్ల మోక్షం లభిస్తుంది. 20-02-2016 - శనిత్రయోదశి నాడు శివయ్య మాకు ఆ భాగాన్ని కలిగించాడు. క్రింద చూపిన #1, #3, #6, #7, #8 కోవెలలు కలిపి పంచ శైవ క్షేత్రాలు. Temples visited: శ్రీ పాయకేశ్వర స్వామి - తెరువలి, రాయగడ - 10AM మజ్జి గౌరమ్మ - రాయగడ - 10:30AM శ్రీ సోమేశ్వర స్వామి - గుంప, పార్వతీపురం - 1:30PM శ్రీ వేంకటేశ్వర స్వామి - తోటపల్లి, పార్వతీపురం - 2:30PM శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి - అడ్డాపుశిల, పార్వతీపురం - 3PM శ్రీ సంగమేశ్వర స్వామి - సంగం, రాజాం - 4PM శ్రీ మణి నాగేశ్వర స్వామి - కల్లేపల్లి, శ్రీకాకుళం - 7PM శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి - శ్రీకాకుళం - 8PM ...